భార‌త్ చేతిలో ఓట‌మి..నాకో మేలుకొలుపు: లాంగర్
స‌్వ‌దేశంలో భారత్ చేతిలో టెస్టు సిరీస్ ఓట‌మి త‌న కోచింగ్ కెరీర్‌కు మేలుకొలుపు లాంటిద‌ని ఆస్ట్రేలియా చీఫ్ కోచ్ జ‌స్టిన్ లాంగర్ అన్నాడు. 2018-19లో జ‌రిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను విరాట్ కోహ్లీ సార‌థ్యంలోని భార‌త్ 2-1తో సొంతం చేసుకుంది. ఆసీస్ గ‌డ్డ‌పై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన కోహ్లీసేన …
సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు..
కేరళలో ఐయూఎంఎల్‌ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. ఇటీవలే కేరళకు వచ్చిన ఓ (దుబాయ్) ఎన్‌ఆర్‌ఐకి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయింది. ఎమ్మెల్యే ఎన్‌ఏ నెల్లిక్కున్ను మార్చి 15 ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు. అదే పెళ్లికి సదరు ఎన్‌ఆర్‌…
కరోనా ప్రభావం.. ఐకియా స్టోర్స్‌ బంద్‌
కోవిడ్‌-19 రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తమ వినియోగదారులు, సహ కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా ఐకియా స్టోర్స్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఐకియా ఇండియా సీఈవో, సీఎస్‌వో పీటర్‌ బెట్జిల్‌ తెలిపారు. వినియోగారులు, సహకార్మికుల స్పందన అదేవిధంగా భారత ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట…
‘పట్టణ ప్రగతి’కి సన్నద్ధం
జిల్లాలో ‘పల్లె ప్రగతి’ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక పట్టణ ప్రగతికి సన్నద్ధమవుతున్నారు. ఈనెల 24నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంపై మేయర్‌, మున్సిపల్‌ అధ్యక్షులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావే…
ఆరోగ్య తెలంగాణ సాకారం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయక త్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారమవుతున్నది. ప్రభుత్వం కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానల్లో అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విస్తృత సేవలతో పేదలకు సర్కారు వైద్యం మరింత చేరువైంది. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన వైద్యరంగం.. ప్రత్యేక తెలంగాణ ర…
శ్రీరాజరాజేశ్వరకు జలకళ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయం మళ్లీ జలకళను సంతరించుకుంటున్నది. గతంలో 15 టీఎంసీల నీటిని నింపిన తర్వాత సాంకేతిక పరిశీలనలో భాగంగా జలాశయాన్ని ఖాళీచేసిన అధికారులు కొన్ని రోజులుగా తిరిగి నింపే ప్రక్రియ చేపట్టారు. తాజాగా జలాశయంలో నీటినిల్వ 9.8 టీఎంసీలకు చేర…